చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అయిదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈనె�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై నెలలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టులో పూర్తి కానున్నది. ఇద్దరి పదవీకాలం ముగియడానికి ముందే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. రాజ్య
చంఢీఘడ్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ .. హర్భజన్ను రాజ్యసభకు నియమించను�
ప్రత్యేక సమావేశానికి సురేశ్రెడ్డి వినతి హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చేయాల్సిన పనులతోపాటు, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కేంద్రం అధికారులతో ప్రత్యేక సమావేశం
107. కింది వాటిలో సరికానిది? 1) మొదటి లోక్సభ ఎన్నికల నాటికి దేశ ఓటర్లు 17.32 కోట్లు 2) 16వ లోక్సభ ఎన్నికల నాటికి దేశ ఓటర్లు- 83 కోట్లు 3) రాజ్యాధినేత నిర్ణీత పదవీకాలానికి ఎన్నికయితే ‘గణతంత్ర’గా పేర్కొంటారు 4) భారత రాజ�
న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని మార్చి 3వ తేదీన పార్లమెంట్లో నిర్వహించనున్నారు. అయితే ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్పై ప్రసంగం ముగించిన తర్వాత సభను మార్�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఇవాళ బడ్జెట్పై మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో రాహు కాలం నడుస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్ట�
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా 88 దేశాల్లో 4,355 మంది భారతీయులు కరోనాతో మరణించారు. సౌదీ అరేబియా, యూఏఈలో అత్యధికంగా భారతీయులు వైరస్ వల్ల చనిపోయారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ �