ఎన్నిక ధ్రువీకరణపత్రం స్వీకారం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాని�
రాజ్యసభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలుచేశారు. ఉద యం గన్పార్క్లోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం వద్దిరాజు తన నామినేషన్
Errabelli dayakar rao | టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి దీవకొండ దామోదర్ రావుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బీ పా�
ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపుల పక్షపాతి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు
న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామ�
గ్రూప్స్ ప్రత్యేకం – పాలిటీ 1. రాజ్యాంగ చరిత్ర క్రమంలో కింది వాటిని వరుసగా అమర్చండి. 1. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2. మింటోమార్లే సంస్కరణలు 3. మాంటెగ్ – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు 4. సైమన్ కమిషన్ నివేదిక ఎ) 2, 3, 4, 1 బి) 3, 2,
అన్నింటిపై మేమే ఆదేశాలివ్వాలంటే ఎలా: సీజేఐ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 97 శాతం మందికి కోవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాజ�
న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఇవాళ రాజ్యసభలో రగడ సృష్టించాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇవాళ రెండు సార్లు రాజ్య�
న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఇవాళ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిస�
పాట్నా, మార్చి 30: బీహార్ సీఎం నితీశ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదొక రోజు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, సీఎంగా తనకు అనేక బాధ్యతలు ఉన్నాయన�