తెలంగాణ తన పెద్దరికాన్ని పార్లమెంట్లో చాటుకోనున్నది. రాజ్యసభలో 10 మంది తెలంగాణ బిడ్డలు తమ గళాన్ని వినిపించనున్నారు. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో ఎగువ/పెద్దల సభకు రాష్ర్టానికి ఏడుగురు సభ్యులే.
దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్ నెక్లెస్ పోయింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులక�
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు
న్యూఢిల్లీ: రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ కుస్తీ పడుతున్నది. 18 మంది అభ్యర్థుల జాబితా తయారీలో మల్లగుల్లాలు పడుతున్నది. దీంతో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్�
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేసిన వద్దిరాజు రవి చంద్రను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. సోమవారం రాజ్యసభలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణం చే�
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఎన్నికైనట్టు భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ గత సంవత్సరం (2021) డిసెంబర్ 4న తన పదవికి రాజీనామా చేయటంతో ఏర్పడిన ఖాళీకి జ
కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేసిన సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 16నే కాంగ్రెస్కు రాజీనామా చేసినట్టు ఆయన బుధవారం తెలిపారు.
కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, పేరు మోసిన న్యాయవాది కపిల్ సిబల్ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం �
టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించిన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథి రెడ్డిలను వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు
రాష్ట్రం నుంచి వచ్చేనెల 21తో పదవీ కాలం ముగిసే రెండు రాజ్యసభస్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ అధినేత