చండీఘడ్: హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ జలక్ తగిలింది. మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన కృష్ణ లాల్ పన్వార్, స్వతంత్య్ర
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. మూడు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. అధికార కూటమికి మరో మూడు సీట్లు దక్కా
నాలుగు రాష్ర్టాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరుగనున్న
జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం బస చేశారు
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగం�
ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ జూలై 7తో నఖ్వీ పదవీ కాలం పూర్తి 2014 నుంచే లోక్సభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం సున్నా తాజాగా రాజ్యసభలో కూడా అదే పరిస్థితి న్యూఢిల్లీ, జూన్ 6: ‘సబ్ కా సాత్. సబ�
తెలంగాణ తన పెద్దరికాన్ని పార్లమెంట్లో చాటుకోనున్నది. రాజ్యసభలో 10 మంది తెలంగాణ బిడ్డలు తమ గళాన్ని వినిపించనున్నారు. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో ఎగువ/పెద్దల సభకు రాష్ర్టానికి ఏడుగురు సభ్యులే.
దేశానికి అన్నంపెట్టే రైతన్నపై ప్రధాని మోదీ కక్ష కట్టారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మోదీ ఎనిమిదేండ్ల కాలంలో దేశానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ఖరీదైన డైమండ్ నెక్లెస్ పోయింది. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెక్లెస్ ఇంట్లోనే దొరికిందంటూ తిరిగి పోలీసులక�
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు
న్యూఢిల్లీ: రాజ్యసభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ కుస్తీ పడుతున్నది. 18 మంది అభ్యర్థుల జాబితా తయారీలో మల్లగుల్లాలు పడుతున్నది. దీంతో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్�