బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారా? మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పదవి రేసులో నితీశ్ పేరు చాలా సార్లే
న్యూఢిల్లీ: కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చార
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
న్యూఢిల్లీ: బెంగాల్ను ఆదుకోవాలని ఎంపీ రూపా గంగూలీ ఏడ్చేశారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఇవాళ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవల బీర్బమ్లో జరిగిన హ�
న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అయిదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈనె�
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై నెలలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టులో పూర్తి కానున్నది. ఇద్దరి పదవీకాలం ముగియడానికి ముందే కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. రాజ్య
చంఢీఘడ్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ .. హర్భజన్ను రాజ్యసభకు నియమించను�
ప్రత్యేక సమావేశానికి సురేశ్రెడ్డి వినతి హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు చేయాల్సిన పనులతోపాటు, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం కేంద్రం అధికారులతో ప్రత్యేక సమావేశం