న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామ�
గ్రూప్స్ ప్రత్యేకం – పాలిటీ 1. రాజ్యాంగ చరిత్ర క్రమంలో కింది వాటిని వరుసగా అమర్చండి. 1. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 2. మింటోమార్లే సంస్కరణలు 3. మాంటెగ్ – ఛేమ్స్ఫర్డ్ సంస్కరణలు 4. సైమన్ కమిషన్ నివేదిక ఎ) 2, 3, 4, 1 బి) 3, 2,
అన్నింటిపై మేమే ఆదేశాలివ్వాలంటే ఎలా: సీజేఐ న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రాజకీయంగా సున్నితమైన అంశాలపై కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయాలంటే ‘లోక్సభ, రాజ్యసభ, ప్రజా ప్రతినిధులు ఉన్నది దేనికి’ అని సీజేఐ జస్టిస్ ఎ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 97 శాతం మందికి కోవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు. రాజ�
న్యూఢిల్లీ: రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు ఇవాళ రాజ్యసభలో రగడ సృష్టించాయి. సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఇవాళ రెండు సార్లు రాజ్య�
న్యూఢిల్లీ: తెలంగాణ నుంచి కేంద్రం ఎంత బియ్యాన్ని కొంటుందో స్పష్టం చేయాలని ఇవాళ ఎంపీ కేశవరావు డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని మంత్రి అంటున్నారని, కానీ ఆయన ప్రతిస�
పాట్నా, మార్చి 30: బీహార్ సీఎం నితీశ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదొక రోజు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని, సీఎంగా తనకు అనేక బాధ్యతలు ఉన్నాయన�
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారా? మారిన జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని పదవి రేసులో నితీశ్ పేరు చాలా సార్లే
న్యూఢిల్లీ: కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఇవాళ ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చార
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభాపక్ష ఉపనేతగా రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
న్యూఢిల్లీ: బెంగాల్ను ఆదుకోవాలని ఎంపీ రూపా గంగూలీ ఏడ్చేశారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. రాజ్యసభలో ఇవాళ ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవల బీర్బమ్లో జరిగిన హ�
న్యూఢిల్లీ: నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి పార్లమెంట్ ఉభయసభల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాజ్యసభలో రూల్ 222 కింద ఈ అంశాన్ని చర్చించాలని వాయిదా తీర్మానంలో టీఆర్ఎస్ నేత