న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్కు వేటు పడింది. రాజ్యసభ నుంచి వారం పాటు ఆయన్ను సస్పెండ్ చేశారు. నినాదాలు చేస్తూ, పేపర్లను చించివేస్తూ, చైర్పై విసిరేశారని రాజ్యసభ డిప్యూ�
Minister KTR | రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.
రాష్ర్టాల హక్కులను కాలరాయొద్దు ప్రైవేట్ మెడికల్ బిల్లు-రైట్ టు హెల్త్ బిల్లు-2021పై చర్చలో కేకే హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాయవద్దని, ప్రజల ఆరోగ్యం పరాచికాలు ఆడొద్దని టీఆ�
న్యూఢిల్లీ : గడిచిన ఐదేళ్లకాలంలో 307 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అసోం రైఫిల్స్కు చెందిన జవాన్లు దేశ రక్షణలో అసువులు బాసారని కేంద్రం తెలిపింది. పార్లమెంట్ వర్షాకాల సందర్భంగా భద్రతా బలగాలకు సంబంధించిన డేటా�
న్యూఢిల్లీ: ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పీటీ ఉష.. ఇవాళ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. హిందీ భాషలో ఆమె ప్రమాణం చేయడం విశేషం. లెజండరీ అథ్లెట్ పీటీ ఉషతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, ఫిల�
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆప్ తరపున ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప�
వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మొక్కలు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య బుధవారం రవిచంద్ర మేడారం తల్లుల సేవలో గడిపారు. అమ్మవార్లకు చీర, సారె, బంగారం (బెల్�
ముఖ్యమంత్రి కేసీఆర్ది మచ్చలేని పాలన అయితే, ప్రధాని మోదీది మూర్ఖపు పాలన అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రజలకు నిరాశే మిగిల్చాయని చెప్పారు. బుధ�