Mallikarjun Kharge:కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే.. ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. శుక్రవారమే ఆయన పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ కూడా దాఖలు చేశ
NDA | రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు
గత ఐదేండ్ల సందర్భాలను గుర్తుచేసుకున్న ఎంపీలు అధికార పక్షం విపక్షాలను గౌరవించాలి: వెంకయ్య న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఉపరాష్ట్రపతిగా ఈనెల 10న(బుధవారం) పదవీ విరమణ చేయనున్న ఎం వెంకయ్యనాయుడికి రాజ్యసభలో సభ్యులు సోమ
న్యూఢిల్లీ: నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్లో ఉభయసభలు వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 16 రోజులు. అయితే ఇవాళ సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు సభలను నిరవధికం�
న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. సభలో చాలా భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో చ�
10 ఏండ్లకుపైగా పెండింగ్లో 10 వేల కేసులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుప్రీం కోర్టులో మొత్తం 71 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో పదేండ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 10 వేలు అని వెల్�
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ మరో ముగ్గురు విపక్ష ఎంపీలపై వేటు పడింది. శుక్రవారం వరకు ఆ ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అజిత్ కుమార్ భుయాన్, సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ పాటక్�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్కు వేటు పడింది. రాజ్యసభ నుంచి వారం పాటు ఆయన్ను సస్పెండ్ చేశారు. నినాదాలు చేస్తూ, పేపర్లను చించివేస్తూ, చైర్పై విసిరేశారని రాజ్యసభ డిప్యూ�
Minister KTR | రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల సస్సెన్షన్ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు.
రాష్ర్టాల హక్కులను కాలరాయొద్దు ప్రైవేట్ మెడికల్ బిల్లు-రైట్ టు హెల్త్ బిల్లు-2021పై చర్చలో కేకే హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల హక్కులను కాలరాయవద్దని, ప్రజల ఆరోగ్యం పరాచికాలు ఆడొద్దని టీఆ�