ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు శుక్రవారం రాజ్యసభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మసీ వ్యవస్థాపకుడు బండ�
రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారథి రెడ్డికు శనివారం జిల్లా సరిహద్దులో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికా�
‘ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యం.. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ఆయన నాయకత్వమే శరణ్యం.. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎండగట్టే ధాటి ఆయ�
చండీఘడ్: హర్యానా రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ జలక్ తగిలింది. మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వల్ప తేడాలో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీకి చెందిన కృష్ణ లాల్ పన్వార్, స్వతంత్య్ర
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. మూడు సీట్లను బీజేపీ గెలుచుకున్నది. అధికార కూటమికి మరో మూడు సీట్లు దక్కా
నాలుగు రాష్ర్టాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరుగనున్న
జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం బస చేశారు
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది. దేవనపల్లి వంశీయుల ఇలవేల్పు శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో భాగం�
ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ జూలై 7తో నఖ్వీ పదవీ కాలం పూర్తి 2014 నుంచే లోక్సభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం సున్నా తాజాగా రాజ్యసభలో కూడా అదే పరిస్థితి న్యూఢిల్లీ, జూన్ 6: ‘సబ్ కా సాత్. సబ�