టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్రావు, గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధిరెడ్డికి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, బేతి సుభాష్రెడ్డి, నలమోతు భాస్కర్రావు, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, తదితరులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.