ముంబై: కాంగ్రెస్ నాయకురాలు, జమ్ముకశ్మీర్ పార్టీ ఇంచార్జీ రజనీ పాటిల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతవ్ ఈ ఏడాది మే నెలలో కరోనా నుంచి కోలుకున్న అనంతరం తలెత
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో.. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్లేయర్లకు అంకుర గణపతులు అందించారు. గురువారం ఎల్బీ �
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం జరిగినదానికి తాను ఎందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ మహిళా ఎంపీ, రాజ్యసభలో కాంగ్రెస్ కొత్త విప్ ఛాయా వర్మ ప్రశ్నించారు. ఎగువ సభలో బుధవారం జరిగిన సంఘటనలో తమ పార్టీ మహిళా ఎం�
న్యూఢిల్లీ: విపక్షాల ఆందళన నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు రెండు రోజులు ముందుగానే నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఏడుగురు కేంద్ర మంత్రులు మీడియాతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ ( Rajya Sabha ) లో మంగళవారం జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్ను ఇవాళ రిలీజ్ చేశారు. అయితే విధుల్లో ఉన్న సెక్యూర్టీ దళాలపై విపక్ష సభ్యులు దూసుకువెళ్లినట్లు ఆ వీడియోలో ఉ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా ( Partap Singh Bajwa ).. రెండు రోజుల క్రితం రాజ్యసభలో హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. విపక్షాల ఆందోళన సమయంలో.. పార్లమెంటరీ సిబ్బంది కూర్చునే టేబుళ్లు ఎక్క�
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీలపై దాడి చేసిన విధానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని చెప్పారు. బయట
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండు రోజుల ముందే ముగిశాయి. రాజ్యసభ కూడా బుధవారం సాయంత్రం నిరవధికంగా వాయిదా పడింది. జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్13 వరకు జరుగాల్సి ఉ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి దశకు చేరిన నేపథ్యంలో బుధవారం కూడా ప్రతిపక్షాలు రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ను పిలిపించగా వా�
ఢిల్లీ : రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవ�
న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ మొదలైంది. ఈ బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకు ఓబీసీ కోటా విషయంలో అధికారులు ఇచ్చేందుకు రాజ్యాంగ సవ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేద�