న్యూఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశిక ప్రాంతం సవరణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో సభలో గందరగోళం నెలకొన్నద�
న్యూఢిల్లీ: కేటాయింపుల బిల్లుపై ఇవాళ రాజ్యసభలో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడవ క్వార్టర్లో మళ్లీ గాడిలో పడుతుందని ఎకనామిక్ సర్వే వెల్లడించిందని, ఇది శు�
అందుకే దేశవ్యాప్తంగా నిలిపేశాం: కేంద్రం ఇతర పథకాలతో లక్ష్యాల సాధన ఐటీఐఆర్పై తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసింది మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు లోక్�
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్గుప్తా ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. 2016లో రాజ్యసభకు.. రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యారు. ఏప్రిల్ 2022 వరకు ఆయన రాజ్యసభలో కొనసాగాల్సి ఉంది. కానీ తాజ�
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో వచ్చిన ఆకస్మిక వరద ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇవాళ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. పవర్ ప్లాంట్ నిర్మాణం వల్లే ఆ వి�
న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ అదే గందరగోళం నెలకొన్నది. సభ రెండుసార్లు వాయిదాపడినా.. విపక్షాలు మాత్రం నినాదాలతో హోరెత్తించారు. ఇవాళ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు లోక్సభ సమావేశం అయిన తర్వాత రైల్వే గ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు పై ప్రతిపక్షాలు నిలదీత పెట్రోపై పన్నులతో 459% పెరిగిన ఆదాయం గ్యాస్ ధర ఏడేండ్లలో రెట్టింపు: మంత్రి ప్రధాన్ న్యూఢిల్లీ: రెండో విడుత బడ్జెట్ సమావేశాలు సోమవారం వా�
న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యక్రమాలు రేపటి నుంచి పాత విధానంలో కొనసాగనున్నాయి. వివిధ పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు రాజ్యసభ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించనున్నట్లు ఎంపీ �