న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్19పై చర్చ మొదలైన సమయంలో ఆ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. ఏపీ స్
న్యూఢిల్లీ : ఆదివాసీలు, రైతు బిడ్డలు, మహిళలు, దళితులు .. కేంద్ర మంత్రులయ్యారని, అయితే వారి పరిచయాన్ని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైడు బిడ్డ�
ఉప రాష్ట్రపతి | రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో రాజ్యసభకు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు ఇవాళ సమ�
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) బిల్లు పెద్దలసభలో ఆమోదం పొందడంపై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ద్వారా
న్యూఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాదేశిక ప్రాంతం సవరణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో సభలో గందరగోళం నెలకొన్నద�
న్యూఢిల్లీ: కేటాయింపుల బిల్లుపై ఇవాళ రాజ్యసభలో ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మూడవ క్వార్టర్లో మళ్లీ గాడిలో పడుతుందని ఎకనామిక్ సర్వే వెల్లడించిందని, ఇది శు�
అందుకే దేశవ్యాప్తంగా నిలిపేశాం: కేంద్రం ఇతర పథకాలతో లక్ష్యాల సాధన ఐటీఐఆర్పై తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తులు చేసింది మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నకు లోక్�