న్యూఢిల్లీ : మిస్టర్ సేన్.. ప్లీజ్ సభ నుంచి వెళ్లిపోండి అంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనో వేదనను వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురువారం జరిగిన ఘటనను ఆయన తప్పుపట్టారు. ఈ నేప�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం రాజ్యసభలో తనపై దాడి చేయబోయారని, సహచర ఎంపీలు తనను కాపాడారని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ శంతను సేన్ ఆరోపించారు. సభ వాయిదా పడిన తర్వాత హర్దీప్ �
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ గందరగోళం నెలకొన్నది. పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్యవహ�
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోవిడ్19పై చర్చ మొదలైన సమయంలో ఆ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. ఏపీ స్
న్యూఢిల్లీ : ఆదివాసీలు, రైతు బిడ్డలు, మహిళలు, దళితులు .. కేంద్ర మంత్రులయ్యారని, అయితే వారి పరిచయాన్ని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైడు బిడ్డ�
ఉప రాష్ట్రపతి | రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో రాజ్యసభకు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు ఇవాళ సమ�
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరగనున్నాయి. వర్షాకాల సమావేశాల తేదీలను ఇవాళ పార్లమెంట్ వ్యవహారాల క్యాబి�
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) బిల్లు పెద్దలసభలో ఆమోదం పొందడంపై రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ద్వారా