లోక్సభ స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జరిగిన మంత్రుల భేటీ ముగిసింది.
Lok Sabha Speaker : పార్లమెంట్ సమావేశాల ముందు తదుపరి లోక్సభ స్పీకర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో మంత్రుల సమాదవేశం జరగనుంది.
Modi 3.0 : మోదీ ౩.౦లో రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదేండ్లలో తన విజన్ గురించి వివరించారు.
Odisha new CM | ఒడిశా కొత్త ముఖ్యమంత్రి ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఈ సాయంత్రం జరిగే ఒడిశా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు భారత రక్షణ శాఖ మంత్ర�
ఒడిశా బీజేపీ శాసన సభా పక్షం సమావేశం నేడు (మంగళవారం) జరుగుతుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిక�
Amit Shah- Rajnath | ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలోని నలుగురు ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ తమ పాత మంత్రిత్వశాఖలనే పొందారు.
ప్రధానిగా మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. అయితే మోదీ తన క్యాబెనెట్లో ఎవరెవరికి చోటుకల్పిస్తారనే అంశంపై ఆసక్తి
NDA Meeting | ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే కూటమి సమావేశం (NDA Meeting) కొనసాగుతోంది. ఈ సందర్భంగా మోదీ (PM Modi) నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
Farooq Abdullah: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో కలిపేస్తామని ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ�
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా స్పందించారు.
Loksabha Elections 2024 : ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లింల మధ్య చీలిక తీసుకొచ్చి నిప్పుతో చెలగాటమాడుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.