FICCI | కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిక్కీ (FICCI) 96వ ఏజీఎంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థికాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భా�
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ర్టాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ శుక్రవారం పలువురిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది.
Rajnath Singh | అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
Rajnath Singh | కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్�
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�
India Vs Pakistan | భారతదేశ గౌరవం, ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC) దాటేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపిన విషయం తెలిసిందే. రాజ్నాథ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్�
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ (Rajnath Singh) బుధవారం పాకిస్తాన్ను హెచ్చరించారు. 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత సైన్యం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) దాటి వెళ్లలేదని, మన సేన�
Parliament monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament monsoon session) కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనాను భారత్ హెచ్చరించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ఇరుదేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ ఈ మేరకు చైనా�
Harish Rao | హైదరాబాద్ : దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటు పరం చేయవద్దని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశ భద
Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ వద్ద ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను భారత సైన్యం ఉగ్రదాడిగా తేల్చింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీ�
ప్రధాని మోదీ (PM Modi) మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ