Rajnath Singh : చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు.
Rajnath Singh | ఏ మతమైనా మహిళలపై అణచివేతను అనుమతించబోమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రిపుల్ తలాక్ చట్టంపై ఆయన స్పందించారు. సీఏఏ చట్టంతో ఎవరూ తమ పౌరసత
సాయుధ దళాల్లో నియామకాల కోసం అమలు చేస్తున్న ‘అగ్నివీర్' పథకంలో అవసరమైతే మార్పులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్తు భద్రంగా ఉండేలా ప్రభుత
Rajnath Singh | లోక్సభ ఎన్నికల వేళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) త్వరలోనే భారతదేశంలో విలీనమవుతుందని అన్నారు. హోలీ పండుగ సందర్భంగా లఢఖ్లోని లేహ్ సై�
Rajnath Singh | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఇటీవల ఆర్మీ జవాన్ల దాడిలో మరణించిన బాధిత కుటుంబాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారం కలిశారు. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తుల
Rajnath Singh | భారత్కు వచ్చే వాణిజ్య నౌకల (Merchant Ships) పై ఇటీవల జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యం�
Rajnath Singh | శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు ట్రెడిషన్, ఇన్నోవేషన్ అవసరమని.. రెండింటి సమ్మేళనంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద�
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ను (CGP) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హజరయ్యారు.
FICCI | కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిక్కీ (FICCI) 96వ ఏజీఎంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ఆర్థికాభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భా�
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మూడు రాష్ర్టాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేతలను ఎన్నుకునేందుకు బీజేపీ శుక్రవారం పలువురిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది.
Rajnath Singh | అయోధ్యలో రామ మందిరం కోసం ఉద్యమాన్ని సిక్కులు ప్రారంభించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిక్కు సమాజం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
Rajnath Singh | కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైమానిక దళ కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పిలుపునిచ్చారు. రెండు రోజులు పాటు జరిగే ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) కమాండర్ల కాన్ఫరెన్�
దేశం కోసం ప్రాణం ఒడ్డేందుకు సిద్ధపడి కార్గిల్ యుద్ధంలో శత్రువు శిరస్సును వంచి.. తుంచిన యోధుడు ఇప్పుడు నిట్టూరుస్తున్నాడు. ‘తల్లీ నేను నా దేశాన్ని ప్రాణాలకు తెగించి రక్షించగలిగాను. కానీ, నా దేహ అర్ధభాగమ�