Indian Air Force | భారత వాయుసేన (Indian Air Force) సత్తా మరింత పెరుగనుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎగురగల తేలికపాటి హెలికాప్టర్లు నేడు ఇండియన్ ఎయిర్పోర్స్లో చేరనున్నాయి.
Agneepath Scheme | ‘అగ్నిపథ్ స్కీమ్’పై మరోసారి వివాదం రాజుకున్నది. రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులకు సంబంధించిన కులం, మతానికి సంబంధించిన సర్టిఫికెట్లు కోరుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై విమర్శలు గ�
Rajnath Singh | ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు నానాటికి తీవ్రరూపం దాల్చుతున్నాయి. యువత, ఆర్మీ ఉద్యోగార్థులు రైల్వే స్టేషన్లే లక్ష్యంగా
కేంద్రప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అగ్నిపథ్ కార్యక్రమాన్ని హడావుడిగా తీసుకొచ్చి దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కాగానే కార్యక్రమంలో ఒక్కొక్కటిగా సవరణలు ప్రకటిస్�
ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత అగ్నివీరుల భవిష్యత్పై భరోసా ఇచ్చేందుకు కేంద్రంలో అధ�
న్యూఢిల్లీ: భారతీయ యువత కోసం రక్షణశాఖ కొత్త స్కీమ్ను ప్రకటించింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. క్యాబినెట్ కమిటీ ఈ చరిత్రాత్మక నిర్ణయం త�
ఢిల్లీలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో దాదాపు 11 విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఈ 11 విమానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించే విమానం కూడా వుందని ఢి�
26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం మేజర్ (Major). టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
గౌహతి: దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడబోమని ఉగ్రవాదులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న అస్సాంకు చెందిన ఆర్మీ మాజీ అధ�
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
న్యూఢిల్లీ: హాని తలపెడితే, భారత్ ఎవరినీ విడిచిపెట్టదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఆయన గౌ�