చైనా, పాక్ విషయంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇంకా రాజకీయ వేదికపై నానుతూనే వున్నాయి. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సహా, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్
వాఘా: 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇవాళ ఇండియన్ ఆర్మీ, పాకిస్థాన్ ఆర్మీ స్వీట్లు పంచుకున్నారు. వాఘా-అత్తారి బోర్డర్ వద్ద రెండు దేశాల సైనికులు గ్రీటింగ్స్ తెలుపుకున్నారు. ఇక ఢిల్లీలో ర�
Rajnath Singh | గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు శకటాలు తిరస్కరణకు గురి కావడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో
కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అజయ్ భట్లకు కూడాన్యూఢిల్లీ, జనవరి 10: ప్రజల ఆరోగ్యాన్ని, కరోనా మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పలుచోట్ల ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించిన బీజేపీ నేతలు
Rajnath Singh | ఇతర దేశాలపై దాడులు చేయడానికి భారత్ బ్రహ్మోస్ మిస్సైల్ను తయారు చేయడం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అయితే
ముంబై : భారత్ను అస్ధిరపరచాలని విభజించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ దాయాది దేశంపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పాలనాపగ్గాలు చేపట్టినప్ప�
Minister KTR | హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్లో రోడ్ల మూసివేతపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్లో అక్రమంగా రోడ్లు
న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది