న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు తట్టి ఆయనను ఆశ్చర్యపరిచారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ట�
INS Visakhapatnam: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో
పిత్తోర్ఘడ్: భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన�
Rajnath Singh: తామెప్పుడూ సైన్యం చేతులు కట్టేయమని, సరిహద్దులకు సంబంధించి వాళ్లు ఎప్పుడైనా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh welcomes decision to cut excise duty on petrol, diesel | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రస్థానంగా రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)… 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రూ.8.926 కోట్ల మేర డివిడెండ్ చె�
న్యూఢిల్లీ: బీజేపీ వృద్ధ కార్యకర్త, ఉత్తరప్రదేశ్కు చెందిన నాటి జన సంఘ్ మాజీ ఎమ్మెల్యే భులై భాయ్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కలిసిశారు. ఢిల్లీలోని యూపీ భవన్లో ఆయనతో ప్రత్యేకంగా స
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ పదునైన వ్యూహాలతో బరిలోకి దిగింది. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ఖరారు చేసుకున్న కమలనాధులు సీఎం యోగి ఆదిత్యానాధ్ స
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీరే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది వినూత్న ఆలోచన అని, వసుదై�
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే కర్తార్పూర్ సాహిబ్ పాకిస్థాన్లో ఉండేది కాదని, భారత్లో ఉండేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సిక్కు సమాజ�
జాలోర్: దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లోని జాలోర్లో ఇవాళ ఎమర్జెన్సీ ల్యాండింగ�
జైపూర్: అది సీ-130జే సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. అందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా ప్ర�