తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్రం పార్లమెంట్లో ఓ ప్రకటన చేయాలని భావించింది. ముందుగా అందిన సమాచారం ప్రకారం బుధవారమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు తట్టి ఆయనను ఆశ్చర్యపరిచారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ట�
INS Visakhapatnam: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో
పిత్తోర్ఘడ్: భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన�
Rajnath Singh: తామెప్పుడూ సైన్యం చేతులు కట్టేయమని, సరిహద్దులకు సంబంధించి వాళ్లు ఎప్పుడైనా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh welcomes decision to cut excise duty on petrol, diesel | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రస్థానంగా రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)… 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రూ.8.926 కోట్ల మేర డివిడెండ్ చె�
న్యూఢిల్లీ: బీజేపీ వృద్ధ కార్యకర్త, ఉత్తరప్రదేశ్కు చెందిన నాటి జన సంఘ్ మాజీ ఎమ్మెల్యే భులై భాయ్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కలిసిశారు. ఢిల్లీలోని యూపీ భవన్లో ఆయనతో ప్రత్యేకంగా స