Rajnath Singh welcomes decision to cut excise duty on petrol, diesel | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రస్థానంగా రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)… 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రూ.8.926 కోట్ల మేర డివిడెండ్ చె�
న్యూఢిల్లీ: బీజేపీ వృద్ధ కార్యకర్త, ఉత్తరప్రదేశ్కు చెందిన నాటి జన సంఘ్ మాజీ ఎమ్మెల్యే భులై భాయ్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం కలిసిశారు. ఢిల్లీలోని యూపీ భవన్లో ఆయనతో ప్రత్యేకంగా స
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కాషాయ పార్టీ పదునైన వ్యూహాలతో బరిలోకి దిగింది. అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు ఖరారు చేసుకున్న కమలనాధులు సీఎం యోగి ఆదిత్యానాధ్ స
న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీరే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది వినూత్న ఆలోచన అని, వసుదై�
న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో కొంత జాగ్రత్త తీసుకుని ఉంటే కర్తార్పూర్ సాహిబ్ పాకిస్థాన్లో ఉండేది కాదని, భారత్లో ఉండేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో సిక్కు సమాజ�
జాలోర్: దేశంలో 20 ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్లోని జాలోర్లో ఇవాళ ఎమర్జెన్సీ ల్యాండింగ�
జైపూర్: అది సీ-130జే సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. అందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా ప్ర�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో తన నివాసంలో సోమవారం
అహ్మదాబాద్ : రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ అన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ను బలోపేతం చేయడంతో పాటు రక�
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సమర్ధించారు. ఈ చట్టాల్లో తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని రైతులు భావించిన క్లాజులపపై ప్రభుత్వం చర్చ�
చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చన్యూఢిల్లీ, జూలై 16: సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. రక్షణ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఎన్సీపీ అధ్యక్షుడు �
అడ్డగోలు ఆంక్షలతో ప్రజలకు ఇబ్బంది కంటోన్మెంట్ యాక్ట్ సెక్షన్ 258కి ఇది విరుద్ధం రక్షణమంత్రి రాజ్నాథ్కు మంత్రి కేటీఆర్ లేఖ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన�