న్యూఢిల్లీ: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది
తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్రం పార్లమెంట్లో ఓ ప్రకటన చేయాలని భావించింది. ముందుగా అందిన సమాచారం ప్రకారం బుధవారమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ భుజాలు తట్టి ఆయనను ఆశ్చర్యపరిచారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వద్ద ట�
INS Visakhapatnam: భారత నావికాదళంలోకి మరో నూతన యుద్ధనౌకను ప్రవేశపెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను ఇవాళ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో
పిత్తోర్ఘడ్: భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన�
Rajnath Singh: తామెప్పుడూ సైన్యం చేతులు కట్టేయమని, సరిహద్దులకు సంబంధించి వాళ్లు ఎప్పుడైనా సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh welcomes decision to cut excise duty on petrol, diesel | పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతించారు. ఈ సందర్భంగా