న్యూఢిల్లీ: అత్యాధునిక సబ్మెరైన్లను నిర్మించేందుకు భారత్ సన్నద్దమైంది. భారతీయ నేవీ కోసం ఆరు జలాంతర్గాములను నిర్మించేందుకు రక్షణశాఖ సుమారు రూ.43000 కోట్లు కేటాయించింది. కేంద్ర రక్షణశాఖ మ
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష | సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, ప్రొఫెషనల్ కోరుల ప్రవేశ పరీక్షల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
డీఆర్డీవో కరోనా ఔషధం అందుబాటులోకి విడుదల చేసిన రక్షణమంత్రి రాజ్నాథ్ కొవిడ్ చికిత్సలో కొత్త ఆశాకిరణమని వ్యాఖ్య తొలుత ఢిల్లీ దవాఖానల్లో వినియోగం వచ్చే నెల పూర్తిస్థాయిలో మార్కెట్లోకి న్యూఢిల్లీ, మే 1
అందుబాటులోకి 2డీజీ ఔషధం.. విడుదల చేసిన కేంద్రమంత్రులు | రోనాపై పోరాడేందుకు భారత రక్షణ సంస్థ డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2డీజీ (2-డియాక్సీ డి-గ్లూకోజ్) అందుబాటులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. �
తిరువనంతపురం: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మునుగుతారని, ఇతరులను కూడా ముంచుతారని విమర్శించారు. కేరళ అసెంబ
న్యూఢిల్లీ: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అమెరికా రక్షణ �
గువాహటి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం జోరును పెంచింది. ముఖ్యంగా బీజేపీకి పట్టున్న అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక బీజేపీ నేతలతోపాటు ప్రధాని నరేం