ఢిల్లీలో హఠాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో దాదాపు 11 విమానాలను అధికారులు దారి మళ్లించారు. ఈ 11 విమానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రయాణించే విమానం కూడా వుందని ఢి�
26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం మేజర్ (Major). టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
గౌహతి: దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడబోమని ఉగ్రవాదులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. 1971 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్న అస్సాంకు చెందిన ఆర్మీ మాజీ అధ�
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు ఎవరైనా హాని తలపెట్టాలని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసే వారిపై కఠినం
న్యూఢిల్లీ: హాని తలపెడితే, భారత్ ఎవరినీ విడిచిపెట్టదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఆయన గౌ�
న్యూఢిల్లీ: ఈనెల 9వ తేదీన ప్రమాదవశాత్తు మన దేశానికి చెందిన మిస్సైల్ ఒకటి పాకిస్థాన్లో పడినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ రాజ్యసభలో తెలిపారు. రొటీన్గా జరిగే తనిఖీ సమయంలో ఈ ఘట�
భారత్ ఎల్లప్పటికీ శాంతినే కోరుకుంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. యూపీ ఎన్నికల సందర్భంగా బైరియా ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భం
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు
రష్యా- ఉక్రెయిన్ మధ్య వాతావరణం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారానే ఇరు దేశాలు పరిష్కారం చేసుకోవాలన్నదే తమ అభిమతమని స్పష్�
యూపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలకు ప్రజల నుంచి అడుగడుగున చీత్కారాలు, ఈసడింపులే ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చని బీజేపీ నాయకులు ఓట్లు అడగడానికి తమ ఊళ్లల్లోకి రావొద్దంటూ పలు గ్రామస్థులు పొలిమ
ఎన్నికల ప్రచారంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరసన సెగ తగిలింది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గోండా జిల్లాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈయన ప్రసంగిస్తున్న సమయంలో య
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధిస్తే ఏటా దీపావళి, హోళి పండుగల సందర్భంగా ఉచిత ఎల్పీజీ సిలిండర్ అందిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ పేర్కొన్నారు. గొండాలోని కొల
Rajnath Singh | నయా ఉత్తరప్రదేశ్ కోసం ఓట్లు వేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓట్లు వేయడమే ఓటర్లకు పెద్ద కర్తవ్యమని, ఎన్నికల్లో