ఉలన్బాటర్: కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెల్లటి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చాడు మంగోలియా అధ్యక్షుడు కురేల్సుక్. రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రస్తుతం మంగోలియాలో పర్యటిస్తున్నారు. గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన అంశాన్ని తన ట్విట్టర్లో రాజ్నాథ్ వెల్లడించారు. మంగోలియా నుంచి ప్రత్యేక స్నేహితుల నుంచి ప్రత్యేక గిఫ్ట్ వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆ గుర్రానికి తేజస్ అని పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు కురేల్సుక్కు థ్యాంక్స్ తెలిపారు. పర్యటన సందర్భంగా మంగోలియా అధ్యక్షుడితో వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు.
A special gift from our special friends in Mongolia. I have named this magnificent beauty, ‘Tejas’.
Thank you, President Khurelsukh. Thank you Mongolia. pic.twitter.com/4DfWF4kZfR
— Rajnath Singh (@rajnathsingh) September 7, 2022