Rajnath Singh | పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) కి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) ను భారత్ తన సొంత నిర్ణయం మేరకే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ (Defence Minister) మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. అవస
Rajnath Singh | ఉగ్రవాదం (Terrorism) పై కేంద్ర రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కిర్గిస్థాన్ (Kirgistan)
Rajnath Singh | పాకిస్థాన్ (Pakistan) కు రక్షణశాఖ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ (West Bengal) జోలికొస్తే పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని అన్నారు. భవిష్యత్త
భవిష్యత్లో భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని, ప్రతి దాడులను ఆ ప్రాంతం వరకు తీసుకుని వెళ్తామని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ప్రేలాపనలు చేశారు.
Rajnath Singh : భారత్పై నిరంతరం కుట్రలకు తెరతీసే పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఇండియా కఠినంగా స్
PM Modi : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీ బుధవారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో జరగనుంది.
Rajnath Singh : సైనిక అవసరాల కోసం భారీగా యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదం తెలిపింది. రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాలను కొనేందుకు రక్షణ శాఖకు అనుమతి లభించింది.
Rajnath Singh | ఆధునిక యుద్ధాలు (Modern Conflicts) ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల (Economies) ను, సైబర్ స్పేస్ (Cyber Space) ను దెబ్బతీస్తున్నాయని రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్ల�
సైనికాధికారులు రచనలు చేయడంపై 20 ఏండ్ల పాటు ఆంక్షలు విధించే ప్రతిపాదనేదీ లేదని, ఇందుకు సంబంధించి క్యాబినెట్లో ప్రతిపాదనేదీ చర్చకు రాలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం తెలిపారు.
Rafale Jets | సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడం కోసం భారత్ (India) మరో డీల్కు సిద్ధమైంది. త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్ (France) తో రఫేల్ యుద్ధ విమానాల (Rafale jets) డీల్ను కుదుర్చుకోనుంది. ఇందుకోసం �
భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే అముద్రిత పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని ఉటంకిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సోమవారం లోక్సభలో తీవ్ర రభసకు దారితీసింది. భారత సరిహద్దు డోక్లాం స
Rahul Gandhi : చైనా గురించి రాహుల్ గాంధీ లోక్సభలో కొన్ని కామెంట్స్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన బుక్ నుంచి ఆయన ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించారు.