భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే అముద్రిత పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీని ఉటంకిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సోమవారం లోక్సభలో తీవ్ర రభసకు దారితీసింది. భారత సరిహద్దు డోక్లాం స
Rahul Gandhi : చైనా గురించి రాహుల్ గాంధీ లోక్సభలో కొన్ని కామెంట్స్ చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే రాసిన బుక్ నుంచి ఆయన ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకించారు.
ఫ్రెంచ్ విమాన నిర్మాణ సంస్థ డసాల్ట్ నుంచి 114 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో
సముద్రంలో కాలుష్య నియంత్రణ కోసం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ తయారుచేసిన తొలి నౌక ‘సముద్ర ప్రతాప్' జలప్రవేశం చేసింది. సోమవారం గోవాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ‘సముద్ర ప్�
Samudra Pratap: సముద్ర ప్రతాప్ యుద్దనౌక ఇవాళ జలప్రవేశం చేసింది. గోవాలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. సముద్ర ప్రతాప్ను పొల్యూషన్ కంట్రోల్ వెసల్గా వినియోగించను�
Rajnath Singh | దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం (white collar terror threat) ఆందోళనకరంగా పెరుగుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు.
డీఆర్డీవో నిర్వహించిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ ‘పినాక’ తొలి టెస్ట్ ఫ్లైట్ సక్సెస్ అయ్యింది. సోమవారం చాందీపూర్లో 120 కిలోమీటర్ల గరిష్ఠ రేంజ్లో రాకెట్ను విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ వర�
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎంతటి రాజనీతిజ్ఞులో ఆయనలో అంతకుమించిన పదునైన చమత్కారం, హాస్యం నిత్యం తొణికిసలాడుతుంటాయి. వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ ప్రధాని అల�
Vajpayee | మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వాజ్పేయీకి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు.
Priyanka Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో వాడీవేడి చర్చలు (Heated debates), వాకౌట్లు (Walkouts), నిరసనలు (Protests) చోటుచేసుకున్నాయి. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) వివిధ పార్టీల శాసన�
Rajnath Singh | దేశ సరిహద్దులు మారవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతం కూడా భారత్లోకి తిరిగి రావచ్చని అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంట�
Rajnath Singh | బీహార్ (Bihar) ప్రతిపక్ష కూటమి మహాగఠ్బంధన్ (Mahagatbandhan) లోని ప్రధాన పార్టీల నాయకులైన రాహుల్గాంధీ (Rahul Gandhi), తేజస్వియాదవ్ (Tejashwi Yadav), లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasas Yadav) పై రక్షణ మంత్రి (Defence minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్�
ఉత్తర ప్రదేశ్లోని సరోజినీ నగర్లో ఉన్న బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్లో తయారైన బ్రహ్మోస్ క్షిపణుల తొలి బ్యాచ్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం ఆవిష్కరించారు.
Rajnath Singh: పాకిస్థాన్లోని ప్రతి అంగుళం.. బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్లోనే ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే అని ఆయన పేర్కొన్