భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అనాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, అబద్ధపు ప్రచారం చేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చరిత్రను తెలసుకొని అబద్ధపు ప�
అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ ఢిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) తొలి విమాన పరీక్షలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) విజయవంతంగా నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన వాయు రక్షణ వ్యవస్థను శనివారం మధ్య�
Rajnath Singh | పాకిస్తాన్ (Pakistan) ఆర్మీ చీఫ్ (Army chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) పై భారత రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చురకలేశారు. భారత్ను ఫెరారీతో, పాక్ను చెత్తబండితో పోల్చిన మునీర్ వ్యాఖ్యలను రాజ్నాథ్ సింగ్ గుర
YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతివ్�
Rajnath Singh | అమెరికా (USA) తనపట్ల వ్యవహరిస్తున్న తీరుపై భారత్ మరోసారి మండిపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
Rajnath Singh | అధికార బీజేపీ (BJP) కి మేలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, అందుకు సంబంధించి తన దగ్గర ఆటమ్ బాంబు (Atom Bomb) లాంటి సాక్ష్యం ఉందని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP), లోక్సభలో ప్రతి�
Rajya Sabha | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ ప్రారంభమైన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) దీనిపై చర్చ మొదలుపెట్టారు.
Rajnath Singh: పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులకు తామేమీ తలొగ్గమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదం నిర్మూలన అంశంలో పాకిస్థాన్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్న
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు రాజ్యసభ (Rajya Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభ (Lok Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా సభలో మాట్లాడే ఎంపీల జాబితా తాజాగా విడుదలైంది.
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ (Lok Sabha) మరోసారి వాయిదా పడింది. ఇవాళ దిగువ సభ వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించనున్నారు.
Parliament Monsoon session | వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి.