Rajnath Singh | చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు.
Rajnath Singh | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవ
Rajnath Singh: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ పద్ధతిలోనైనా అణిచివేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వీరులను కలిసిన ఆయన ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోన�
Rajnath Singh: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమే అని, వాళ్లు స్వచ్ఛంధంగా భారత్కు తిరిగి వచ్చే రోజు దగ్గరలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సీఐఐ బిసినెస్
ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(అమ్కా) ఎగ్జిక్యూషన్ మోడల్ తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలియచేశారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళ
Rajnath Singh : ప్రస్తుతం ఉన్న తరుణంలో పాకిస్థాన్కు ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, అది టెర్రర్ ఫండింగ్తో సమానమే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన సై�
Rajnath Singh | ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఇవాళ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భుజ్లోని భారత వైమానిక దళం స్టేషన�
Rajnath Singh | భారత వ్యతిరేక శక్తులపై మన సైనిక బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ ‘సిందూర్'లో మన సైనిక బలగాల