Rajnath Singh: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమే అని, వాళ్లు స్వచ్ఛంధంగా భారత్కు తిరిగి వచ్చే రోజు దగ్గరలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సీఐఐ బిసినెస్
ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(అమ్కా) ఎగ్జిక్యూషన్ మోడల్ తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలియచేశారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళ
Rajnath Singh : ప్రస్తుతం ఉన్న తరుణంలో పాకిస్థాన్కు ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, అది టెర్రర్ ఫండింగ్తో సమానమే అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్లోని భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన సై�
Rajnath Singh | ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఇవాళ గుజరాత్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భుజ్లోని భారత వైమానిక దళం స్టేషన�
Rajnath Singh | భారత వ్యతిరేక శక్తులపై మన సైనిక బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ ‘సిందూర్'లో మన సైనిక బలగాల
Rajnath Singh | ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు.
Rajnath Singh | భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఇవాళ యూపీ (Uttarpradesh) లోని లక్నో సిటీలో బ్రహ్మోస్ క్షిపణి (BrahMos missile) తయారీ కేంద్రాన్ని ప్రారంభ
PM Modi | భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది.
PM Modi | భారత్ - పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తమను రెచ్చగొడితే ‘తీవ్ర ప్రతిస్పందన’ ఉంటుందని తేల్చిచెప్పా