పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా పాకిస్థాన్పై భారత్ సైనిక దాడి జరపవచ్చని జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ మంగళవారం సమావేశమయ్యారు. గడచి
Ajay Rai | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆరోపించారు. రాఫెల్ బొమ్మకు నిమ్మకాయ, మిరపకాలు కట్టి చూపిస్తూ కేంద్రాన్న
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి ప్రయత్నించేవారికి సరైన
Russias Victory Day Parade | మే 9వ తేదీన జరిగే రష్యా విక్టరీ డే పరేడ్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) కూడా హాజరు కాకపోవచ్చని తెలిసింది.
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. భారత్ ఏ సమయంలోనైనా సైనిక చర్యలు చేపట్టొచ్చని దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మార
PM Modi | జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam attack)తో దేశం ఉలిక్కిపడింది. ఈ పాశవిక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Rajnath Singh | భారత్-పాకిస్థాన్ దేశాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తో చీఫ్ ఆఫ్
Rajnath Singh | జమ్ముకశ్మీర్లోని పహల్గాం (Pahalgam) లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు.
all party meeting | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని (all party meeting) నిర్వహించింది.
దేశంలో ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. ఈ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన�
Vijay Diwas | నేడు విజయ్ దివస్. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ (PM Modi), రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) సహా తదితరులు యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు.
Constitution Debate | భారత రాజ్యాంగంపై లోక్సభలో (Lok Sabha) చర్చ ప్రారంభమైంది (Constitution Debate). రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగువ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించారు.
Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ జరగనున్న విషయం తెలిసిందే.