Kiren Rijiju | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ చర్చ ప్రారంభానికి ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఆసక్తికర పోస్టు పెట్టారు. పాకిస్థాన్ను రావ�
Parliament Session | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలపై మాట్లాడనున్నారు.
కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో ఇండియన్ ఆర్మీ అడ్�
ULPGM-V3 Missile: డ్రోన్ ద్వారా ప్రిసిషెన్ గైడెడ్ మిస్సైల్ను డీఆర్డీవో పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో ఉన్న నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. యూఎల్పీజీఎం-వీ3 ట్రయల్స్ స�
SCO Declaration: షాంఘై సహకార సంస్ధ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో రూపొందించిన సంయుక్త డిక్లేరేషన్పై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది. ఆ డిక్లరేషన్పై సంతకం చేయబోమని రక్షణ మంత్రి రాజ్నా
Rajnath Singh | చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు.
Rajnath Singh | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. అది ఉగ్రవాదంపై మూకుమ్మడి దాడి అని పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్చలకు సిద్ధంగా ఉంటే ముందు ఉగ్రవ
Rajnath Singh: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ పద్ధతిలోనైనా అణిచివేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వీరులను కలిసిన ఆయన ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోన�