రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో భారీ ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని టాటానగర్లో ఉన్న ఇస్తరాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.
ఎయిర్పోర్టు మెట్రో మార్గం నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజినీర్లతో కలిసి ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవ�
Hyderabad | రాజేంద్రనగర్లోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ డీసీపీ గురువారం సాయంత్రం �
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.
Hyderabad | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో గుప్త నిధులు కలకలం రేపాయి. బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోల
ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనం మూడింతలైంది. ప్రస్తుతం నెలకు రూ.1000 చొప్పున అందిస్తున్న వేతనాన్ని రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.వెయ్యిలో 60శాతం(రూ.600) కేంద్రం, 40శాతం(రూ.400) రాష్ట్ర ప�
Road Accident | రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు
చేసుకుంటున్నది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.