Hyderabad | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో గుప్త నిధులు కలకలం రేపాయి. బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోల
ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనం మూడింతలైంది. ప్రస్తుతం నెలకు రూ.1000 చొప్పున అందిస్తున్న వేతనాన్ని రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.వెయ్యిలో 60శాతం(రూ.600) కేంద్రం, 40శాతం(రూ.400) రాష్ట్ర ప�
Road Accident | రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు
చేసుకుంటున్నది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
NPA | రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి.
Rajendranagar | రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను
దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివ�
ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)చైర్మన్లకు కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారికి ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సంఘాల టర్�
Rajendranagar | నగర పరిధిలోని రాజేంద్రనగర్లో మహిళ కిడ్నాప్ కలకలం సృష్టించింది. చింతల్ మెట్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి దివ్యాంగురాలిని కిడ్నాప్కు బలవంతంగా ఆటోలో ఎక్కించి, ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. �