Road accident | రాజేంద్రనగర్లో(Rajendranagar) విషాదం చోటు చేసుకుంది. కారును ఓ ట్యాంకర్ ఢీ కొట్టడంతో( Road accident ) మూడేళ్ల చిన్నారి మృతి(Died) చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
Rangareddy | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు రూ. 1.5 లక్షల నగదును దొంగలు దోచుకెళ�
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన బుద్వేల్ గ్రీన్ సిటీ కాలనీలో రూ.60లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు
Rajendranagar PS | దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఇందులో ర�
దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం సుమారు 17వేలకుపైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లగా.. 74 పోలీస్ స్టేషన�
మలక్పేట, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభించి అర్ధరాత్రి 12 గంటలకు 2023కి గుడ్బై చెప్పి 2024కు స్వాగతం పలికారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రభుత్వం నెరవేర్చాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. కిస్మత్పూర్ గ్రామలో ప్రజా పాలన కేంద్రాన్ని పరిశీలించి.. మాట్లాడారు.
Fire Accident | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్�
హైకోర్టును రాజేంద్రనగర్కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో 100 ఎకరాల్లో కొత్త భవనం నిర్మించేందుకు ఏర్పా ట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశిం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం చలి ఒక్కసారిగా మరింత పెరిగింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ
గ్రామీణాభివృద్ధి కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వడం హర్షనీయమని ఎన్ఐఆర్డీ పీఆర్ డైరెక్టర్ జనరల్ డా. నరేంద్రకుమార్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ ఎన్ఐఆర్డీ పీఆర్డి సమావేశపు మందిరంలో ఏర్పాటు చేస�
నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగోసారి విజయం సాధించిన సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు శంషాబాద్ మున్సిపల్ వైస్�