ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల కోసం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించనున్నట్టు పరిశోధనా సంచాలకుడు డాక్టర్ రఘురామిరెడ్డి ఒక ప్రకటనలో తె�
బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన బీసీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పిలుపునిచ్చారు. బీసీలను అవమానపర్చిన వారికి బుద్ధి చెప్పి, లోక్�
హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నాయకుడు హత్యకు గురయ్యాడు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు.
Hyderabad | ఆన్లైన్లో గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి కొత్త డ్రామాకు తెరలేపింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి డబ్బులు దోచుకెళ్లారని ఇరుగుపొరుగు అందర్నీ నమ్మించింది. కానీ పోలీసుల రంగప్రవేశం చేయడంతో అసలు వ�
మౌలిక వసతులతో కూడిన కోర్టులు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు దోహదపడతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. అయితే దేశంలోని అనేక కోర్టుల్లో మౌలిక వసతులు లేవని, ఇప
CJI Justice Chandrachud | దిగువ కోర్టుల్లోనే కాకుండా.. హైకోర్టుల్లోనూ మౌలిక సదుపాయాల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్�
Road accident | రాజేంద్రనగర్లో(Rajendranagar) విషాదం చోటు చేసుకుంది. కారును ఓ ట్యాంకర్ ఢీ కొట్టడంతో( Road accident ) మూడేళ్ల చిన్నారి మృతి(Died) చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 125 కిలోల గంజాయిని రాజేంద్రనగర్ (Rajendranagar) వద్ద పోలీసులు పట్టుకున్నారు.
Rangareddy | రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్లోని డీడీ కాలనీలో నసీర్ హైమద్ అనే సివిల్ ఇంజినీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారంతో పాటు రూ. 1.5 లక్షల నగదును దొంగలు దోచుకెళ�
ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన బుద్వేల్ గ్రీన్ సిటీ కాలనీలో రూ.60లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు
Rajendranagar PS | దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. ఇందులో ర�
దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా సైబరాబాద్ కమిషనరేట్కు చెందిన రాజేంద్రనగర్ పీఎస్ నిలిచింది. నిరుడు దేశవ్యాప్తంగా ఈ అవార్డు కోసం సుమారు 17వేలకుపైగా పోలీస్ స్టేషన్ల పేర్లు వెళ్లగా.. 74 పోలీస్ స్టేషన�