MLA Prakash Goud | ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( Mla Prakash Goud) తెలిపారు.
అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని.. గ్రామ స్వరాజ్యం కేసీఆర్తోనే సాధ్యమైందని.. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని.. రైతుల కష్టాలు తీర్చేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాజేంద�
మాది అభివృద్ధి మంత్రం.. ప్రతిపక్షాలది మాటల మంత్రమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని.. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు
పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తున్నదని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మూడవ విడత లక్కీ డ్రాలో ఎంపికైన వెయ్యి మంది డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చ�
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లిలో భారీ ప్రమాదం జరిగింది. మైలార్దేవ్పల్లిలోని టాటానగర్లో ఉన్న ఇస్తరాకుల కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్ (Rajendranagar) బండ్లగూడలో 12 ఏండ్ల విద్యార్థి కనిపించకుండా పోయాడు. బుధవారం రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్ తిరిగి ఇంటికి రాలేదు.
ఎయిర్పోర్టు మెట్రో మార్గం నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుధవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజినీర్లతో కలిసి ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవ�
Hyderabad | రాజేంద్రనగర్లోని ఓ కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలిని రాజేంద్రనగర్ డీసీపీ గురువారం సాయంత్రం �
Hyderabad | హైదరాబాద్ (Hyderabad) శివారు రాజేంద్రనగర్ (Rajendranagar)లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపైకి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ (kerosene) పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.