NPA | రాజేంద్రనగర్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో (NPA) దొంగతనం జరిగింది. కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఐపీఎస్ శిక్షణా కేంద్రంలో ఉన్న కంప్యూటర్లు మాయమయ్యాయి.
Rajendranagar | రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను
దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివ�
ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)చైర్మన్లకు కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారికి ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సంఘాల టర్�
Rajendranagar | నగర పరిధిలోని రాజేంద్రనగర్లో మహిళ కిడ్నాప్ కలకలం సృష్టించింది. చింతల్ మెట్ చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తి దివ్యాంగురాలిని కిడ్నాప్కు బలవంతంగా ఆటోలో ఎక్కించి, ఆ తర్వాత దాడికి పాల్పడ్డాడు. �
Heroin | రాజేంద్రనగర్ పుప్పాలగూడలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. పుప్పాలగూడలో హెరాయిన్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద లభించిన 130 గ్రాముల
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, నిర్వహణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూ.6 వేల కోట్లను కేటాయించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
ఇప్పటివరకు పంట ఉత్పత్తులకు మాత్ర మే పరిమితమైన వ్యవసాయ భూముల్లో ము న్ముందు రైతులు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసి రెండు విధాలా రాబడి పొందే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది రైతులు తమ �
Rajendranagar | హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున హైదర్గూడలోని జనప్రియ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తులోని ఓ ప్లాట్లో ఒక్కసారిగా మంటలు
Rajendranagar | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని సన్సిటీ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
రంగారెడ్డి : రాజేంద్రనగర్ చింతల్మెట్లో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్పై ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఒక్కసార
వైద్య రంగంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొంటున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపా రు.