శంషాబాద్ రూరల్ : దేవాలయాల నిర్మాణంతో ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతి, పీఏ
మైలార్దేవ్పల్లి : విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడలో నివసించే ఆటోడ్రైవర్ ర�
బండ్లగూడ : అన్ని వర్గాల ప్రజలు సుఖఃసంతోషలతో పండుగలను జరుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పండుగల వేళ నిరు పేదలకు కానుకలను పంపిణి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన�
శంషాబాద్ : అమ్మపల్లి దేవాలయ అభివృద్ధి పనులు చేయడానికి దేవాదాయశాఖ నుంచి అనుమతి లభించింది. అందుకు సంబంధించిన ఆర్దర్ కాపీని సోమవారం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు అందజేసినట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయక�
బండ్లగూడ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ మూసీ నదిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రాజేంద్రనగర్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తహసీల్ధార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బధవారం ఉదయం ఆరు గంటల సమయంలో రె
వ్యవసాయ యూనివర్సిటీ : అత్యంత వెనుకబడిన గిరిజనుల బతుకులో వెలుగు నింపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని , ప్రధానంగా గిరిజన లాయర్స్, మేధావులపై మరింత బాధ్యత ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళ్
మైలార్దేవ్పల్లి : నడుస్తున్న కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో ఓ ఫంక
బండ్లగూడ : రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివీఎన్ఆర్ఎక్స్ప్రెస్ వే పై ఓ కారు ఉదయం పదిన్నర గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళుతుండగా టైరు పేలి పోవడంతో డివైడర్ను డీ కోట
బండ్లగూడ : కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ రైతులను అదుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం న
Katedan | నగర శివార్లలోని రాజేంద్రనగర్లో దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. గురువారం ఉదయం పాత కర్నూల్ రోడ్డులో ఓ ఆటో డ్రైవర్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
Fire accident | నగర శివార్లలోని రాజేంద్ర నగర్లో ఉన్న ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక్నగర్ బస్తిలో ఉన్న కాటన్ బెడ్, మెత్తలు తయారుచేసే
బండ్లగూడ : అనారోగ్యంతో అస్పత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ని అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకార�