Hyderabad | రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్సాగర్లో బుధవారం రాత్రి దారుణం జరిగింది. పోలీసు అకాడమీ వద్ద వేచి ఉన్న ఓ మహిళను ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతర�
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
మైలార్దేవ్పల్లి : జీహెచ్ఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలో జరుగుతున్న అభి�
మైలార్దేవ్పల్లి : దసరా నవరాత్రులలో భాగంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే వారికి తల్లి కటాక్షం ఎల్లప్పుడు ఉంటుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టిప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మై
బండ్లగూడ : నిరుపేదల ఆకలి తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఐదు రూపాయల భోజన పథకానికి విశేష ఆదరణ లభిస్తోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం బండ్లగూడ జాగీర్ మున�
శంషాబాద్ రూరల్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం (సీతారామచంద్రస్వామి) ఆలయ మరమత్తులు చేయడం కోసం దాతల సహారంతో పూర్తి చేస్తామని అందుకోసం అనుమతి ఇవ్వాలని రాజేంద్రనగర�
మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�
బండ్లగూడ : స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ జరిగింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఉడాయించారు. ఓ అప్లికేషన్ లో విద్యార్థుల పూర్త�
బండ్లగూడ : టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్
బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్య�
శంషాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా స్థానిక వైఎన్ఆర�
మైలార్దేవ్పల్లి : పేదల వైద్యం కోసం సీయం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం గగన్ పహాడ్ ప్రాంతానికి చెందిన జే నవనీత సదానంద్క
వ్యవసాయ యూనివర్సిటీ : ఆపదలో ఉన్నవారికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడొద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సులేమాన్ నగర్ కాలనీకి చెం�