మణికొండ : మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ వద్ద మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ , రెస్క్యూ బృందాలు చే�
బండ్లగూడ : స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ జరిగింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఉడాయించారు. ఓ అప్లికేషన్ లో విద్యార్థుల పూర్త�
బండ్లగూడ : టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్
బండ్లగూడ : శివారు మున్సిపాలిటీ ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 1200 కోట్ల రూపాయల నిధులను సీఎం కేసీఆర్ విడుదల చేయడంపట్ల రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ హర్షం వ్య�
శంషాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం సిరి స్వచ్ఛంద సంస్థ , ఐసీడీఎస్ సంయుక్తంగా స్థానిక వైఎన్ఆర�
మైలార్దేవ్పల్లి : పేదల వైద్యం కోసం సీయం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. గురువారం గగన్ పహాడ్ ప్రాంతానికి చెందిన జే నవనీత సదానంద్క
వ్యవసాయ యూనివర్సిటీ : ఆపదలో ఉన్నవారికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరూ అధైర్యపడొద్దని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సులేమాన్ నగర్ కాలనీకి చెం�
వ్యవసాయ యూనివర్సిటీ : రంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్ నార్మ్లో పనిచేస్తున్న గుత్తికొండ అనీజకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ప్రజాసంబంధాల విషయంలో ఆమె చేస్తున్న కృషికిగాను పబ్లిక్ రిలేషన్ కౌన్సిల
మైలార్దేవ్పల్లి : గణనాధుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.శుక్రవారం ఉదయం నేతాజీ నగర్లో ఏర్పాటు చేసిన వి�
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం తప్పకుండా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.శుక్రవ�
వ్యవసాయ యూనివర్సిటీ : నిరుపేదల ప్రాణాలకు భరోసా నిచ్చే ఏకైక పథకం సీఎం రిలీఫ్ఫండ్ , రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం సులేమాన్
శంషాబాద్ రూరల్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆదివారం శంషాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద (న్యాస్) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రె
అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయనను అత్తాపూర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు కలిసి డివిజన్�
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �