వ్యవసాయ యూనివర్సిటీ : రంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్ నార్మ్లో పనిచేస్తున్న గుత్తికొండ అనీజకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ప్రజాసంబంధాల విషయంలో ఆమె చేస్తున్న కృషికిగాను పబ్లిక్ రిలేషన్ కౌన్సిల
మైలార్దేవ్పల్లి : గణనాధుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని పలు బస్తీలలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.శుక్రవారం ఉదయం నేతాజీ నగర్లో ఏర్పాటు చేసిన వి�
మైలార్దేవ్పల్లి : పేద ప్రజలకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకారం తప్పకుండా ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు.శుక్రవ�
వ్యవసాయ యూనివర్సిటీ : నిరుపేదల ప్రాణాలకు భరోసా నిచ్చే ఏకైక పథకం సీఎం రిలీఫ్ఫండ్ , రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. బుధవారం సులేమాన్
శంషాబాద్ రూరల్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ ఆదివారం శంషాబాద్ మండల పరిధి మదన్పల్లి గ్రామంలోని దర్గా వద్ద (న్యాస్) వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్రె
అత్తాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయనను అత్తాపూర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనాయకులు కలిసి డివిజన్�
శంషాబాద్ రూరల్ : సమాజంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, గురుపూజ దినోత్సవ వేడుకలు �
శంషాబాద్ రూరల్, శంషాబాద్ : పేదలకు కార్పొరేట్ వైద్యమందించడానికి ప్రభుత్వం కృఫి చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మండలంలోని నానాజీపూర్ గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్య చ
మణికొండ : పేదల ప్రజల పాలిట సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయల సహకారాలను అంది�
మైలార్దేవ్పల్లి : కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ ఉపాధ్యాయులకు సూచించారు. సోమవారం మైలార్దేవ్పల్�
బండ్లగూడ: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను సరిగా చూసుకోవడం లేదని భర్తకు వీడియో కాల్ చేసి ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్�
మణికొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చారిత్రాత్మక చెరువులకు పూర్వకళను తీసుకువచ్చిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ స్పష్టంచేశా�