Rajendranagar | రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. రాజేంద్రనగర్కు చెందిన షాజహా బేగం, ఇమ్రాన్ భార్యా భర్తలు
వ్యవసాయ యూనివర్సిటీ : రాజేంద్ర నగర్లోని నార్మ్ పీజీడీఎమ్ అగ్రీబిజినెస్ రెండేళ్ల కోర్స్ కు దరఖాస్తులు కోరుతుంది. అర్హత గలవారు ఫిబ్రవరి 28 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నార్మ్ డైరెక్టర్ శ్రీ�
Woman Dead Body | అత్తాపూర్ పరిధిలోని చింతల్మెట్లో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లో గుర్తు తెలియని యువతి అనుమానాస్పద మృతి చెందింది. అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడాన్ని స
శంషాబాద్ రూరల్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాధులు రాకుండా ప్రజలను కా�
అత్తాపూర్ : సమాజంలో కుల, మత, లింగ వివక్ష బేదాలను సమూలంగా వ్యతిరేకించిన మహనీయుడు బసవేశ్వరుడు అని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ అన్నారు. ఆదివారం అయన అత్తాపూర్ బసవేశ్వర సంఘం ఆధ్వర్యంల�
Rajendranagar | రాజేంద్రనగర్లో (Rajendranagar) దారుణం జరిగింది. ఓ వృద్ధుడిని మరో వృద్ధుడు గ్లాస్ ముక్కతో పొడిచి చంపాడు. రాజేంద్రనగర్లోని బండ్లగూడలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో
శంషాబాద్ రూరల్ : దేవాలయాల నిర్మాణంతో ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. బుధవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ గ్రామంలో సర్పంచ్ గుర్రం పద్మావతి, పీఏ
మైలార్దేవ్పల్లి : విద్యతో పాటు క్రీడలలో కూడా రాణించాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని లక్ష్మిగూడలో నివసించే ఆటోడ్రైవర్ ర�
బండ్లగూడ : అన్ని వర్గాల ప్రజలు సుఖఃసంతోషలతో పండుగలను జరుపుకోవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పండుగల వేళ నిరు పేదలకు కానుకలను పంపిణి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన�
శంషాబాద్ : అమ్మపల్లి దేవాలయ అభివృద్ధి పనులు చేయడానికి దేవాదాయశాఖ నుంచి అనుమతి లభించింది. అందుకు సంబంధించిన ఆర్దర్ కాపీని సోమవారం ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్కు అందజేసినట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయక�
బండ్లగూడ : రాజేంద్రనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ మూసీ నదిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను రాజేంద్రనగర్ రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. తహసీల్ధార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బధవారం ఉదయం ఆరు గంటల సమయంలో రె
వ్యవసాయ యూనివర్సిటీ : అత్యంత వెనుకబడిన గిరిజనుల బతుకులో వెలుగు నింపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని , ప్రధానంగా గిరిజన లాయర్స్, మేధావులపై మరింత బాధ్యత ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళ్