Vemulawada | మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి వారిని రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్నారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో పట్టువస్త్రాల సాంప్రదాయానికి హస్తం నేతలు తూట్లు పొడిచారు. సాంప్రదాయానికి విరుద్దంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను కాంగ్రెస్ ప
సర్పంచుల ఎన్నికలు (Sarpanch Elections) ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల�
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్త జన సంద్రంగా మా రింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల తో కిటకిటలాడింది. ధర్మగుండం, కల్యాణకట్ట వద్ద రద్దీ కనిపించింది.
Ponnam Prabhakar | దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )అన్నారు.
Rajanna Temple | వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు.
Rajanna temple | వేములవాడ రాజన్న ఆలయంలో మంగళవారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ప్రసాదాల తయారీలో వినియోగించే దిట్టం కాజు, కిస్మిస్, శర్కర, నెయ్యి నాణ్యతా ప్రమాణాలను అధికారులు పరిశీల