వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయంలోకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు చొరబడినప్పుడు వారి నుంచి భక్తులను ఎలా కాపాడాలి..? ఇదే క్రమంలో భక్తు
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తులకు క్యూ ర్కోడ్ ద్వారా నగదు డిజిటల్ లావాదేవి సేవలను అందుబాటులోకి తీసుకవచ్చేందుకు ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాజన్న క్షేత్రంలో కొత్త సంవత్సర శోభ కనిపించింది. ఆదివారం ఆలయ ఆవరణ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి రాజన్నను దర్శించుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ త
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
పరమశివుడు, దామోదరుడికి అత్యంతప్రీతికరమైన కార్తీక సోమవారం రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం కార్తీకశోభను సంతరించుకుంది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించా�
కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వ తీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటుచూసినా సంద డి కనిపించింది
Vemulawada | ఈ నెల 25వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా సుప్రభాతసేవ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం,
ఒక్కరోజే రూ.41 లక్షలు వేములవాడ టౌన్, ఆగస్టు 23: శ్రావణమాసం చివరి సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. రాజన్న దర్శనానికి 75 వేల మందికిపైగా భక్తులు తరలిర�