Prabhakar Rao | వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు దంపతులు సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశార
KCR | వేములవాడ : దేశంలో రైతు రాజ్యం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా చెందిన బాబురావు, శోభా మసే దంపతులు ప్రగతి భవన్కు పాదయాత్ర చేస్తున్నార�
Transgender | వేములవాడ : ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఈ జంట. ట్రాన్స్జెండర్తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు శనివారం పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన�
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఆధ్వర్యంలో పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ (Rajanna temple) అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, భక్తుల మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి ఇ�
రాజన్న గుడి చెరువు బండ్ సుందరీకరణ పనులను సత్వరం ప్రారంభించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని వీటీడీఏ కార్యాలయంలో వీటీడీఏ, రాజన్న ఆలయ అధికారు�
వేములవాడ రాజన్న ఆలయంలో గురువారం ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆలయంలోకి ఉగ్రవాదులు, తీవ్రవాదులు చొరబడినప్పుడు వారి నుంచి భక్తులను ఎలా కాపాడాలి..? ఇదే క్రమంలో భక్తు
దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వచ్చే భక్తులకు క్యూ ర్కోడ్ ద్వారా నగదు డిజిటల్ లావాదేవి సేవలను అందుబాటులోకి తీసుకవచ్చేందుకు ఆలయ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాజన్న క్షేత్రంలో కొత్త సంవత్సర శోభ కనిపించింది. ఆదివారం ఆలయ ఆవరణ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి రాజన్నను దర్శించుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ త
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు