రాజన్న ఆలయంలో తలనీలాల కాంట్రాక్టర్ నగదు చెల్లింపులో మొండికేస్తున్నాడు. ఏకంగా తొమ్మిది నెలలుగా చెల్లించకపోవడంతో 7.12 కోట్ల బకాయి పడ్డాడు. దీంతో ఆలయ అధికారులు న్యాయపరంగా రాబట్టేందుకు ఇప్పటికే చర్యలు చేపట
రాజన్న ఆలయంలో హుండీలను ప్రతి పది పదిహేను రోజులకోసారి లెక్కిస్తుంటారు. రద్దీ ఎక్కువ ఉన్న సందర్భాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే డిసెంబర్ 4న చివరిసారిగా హుండీలను లెకించారు.
Rakesh Reddy | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేములవాడ రాజన్న కోడెలను కబేళాలకు తరలించడంతో, ఇదే అంశంపై మెజారిటీ ప్రజల విశ్వాసాలను కాపాడటం కోసం, రాజన్న కోడెల విశిష్ఠత కాపాడటం కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ పట్టణంలో సీఎం పర్యటించిన అనంతరం రాజన్నను దర్శించుకుని పూజలు �
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు శృంగేరి పీఠం అనుమతి కోసం విప్ ఆది శ్రీనివాస్, సీఎంవో వోఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆలయ ఈవో వినోద్రెడ్డి బృందం సోమ
రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వచ్చే కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతిరోజూ భక్తులకు
Ponnam Prabhakar | రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు వచ్చేది వేములవాడకే. వేద పండితులు, శృంగేరి పీఠా ధిపతులతో చర్చించి త్వరలోనే ఆలయ అభివృద్ధికి పునాదులు వేస్తామని రోడ్డు రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam P
రాజన్న ఆలయంలో అవినీతి డొంకలు కదులుతున్నాయి. విజిలెన్స్ ఆరోపణల నేపథ్యంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేసి, మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జ
ACB | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ(Vemulawada) శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో(Rajanna Temple) అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB )గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు.
శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్న
వేసవి సెలవులు కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దర్శనం సంగతేమో గానీ, సౌకర్యాలు లేక నరకం చూస్తున్నారు.