రాజన్న ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని వచ్చే కార్తీక మాసం నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రతిరోజూ భక్తులకు
Ponnam Prabhakar | రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు వచ్చేది వేములవాడకే. వేద పండితులు, శృంగేరి పీఠా ధిపతులతో చర్చించి త్వరలోనే ఆలయ అభివృద్ధికి పునాదులు వేస్తామని రోడ్డు రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam P
రాజన్న ఆలయంలో అవినీతి డొంకలు కదులుతున్నాయి. విజిలెన్స్ ఆరోపణల నేపథ్యంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేసి, మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జ
ACB | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ(Vemulawada) శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో(Rajanna Temple) అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB )గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు.
శ్రావణమాసం సందర్భంగా వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం వేకువజామునే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రాజన్న దర్శనానికి 3 గంటలకుపైగా సమయం పడుతున్న
వేసవి సెలవులు కావడంతో రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దర్శనం సంగతేమో గానీ, సౌకర్యాలు లేక నరకం చూస్తున్నారు.
Vemulawada | మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజశ్వర స్వామి వారిని రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ శుక్రవారం స్వామి వారిని దర్శించుకున్నారు.
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంలో పట్టువస్త్రాల సాంప్రదాయానికి హస్తం నేతలు తూట్లు పొడిచారు. సాంప్రదాయానికి విరుద్దంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను కాంగ్రెస్ ప