రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం వద్ద 28 రోజుల వయసుగల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య ఇద్దరు కుమారులతో కలిసి �
రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కులు చెల్లించుక�
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున
వేములవాడ : మహాశివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ వేకువ జామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీ�
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా
తనిఖీలకు ప్రత్యేక అధికారాలు అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు వేములవాడ, ఫిబ్రవరి 8: రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన రాజన్న ఆలయంలో భక్తులకు సక్రమంగా సేవలందేలా విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చే�
రాజన్న ఆలయం | వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
వేములవాడ | ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతున్నది.