కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో కామారెడ్డి-కరీంనగర్ రహదారిపై వడ్లను పోసి రాస్తారోకో చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కే నీరజ చేస్తున్న విచారణపై విమర్శలు వస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిగా విచారణ చేయడం అభినందనీయమే అయినా.. విచార�
సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కూతురి వివాహం కోసం ఇచ్చిన ఆర్డర్ మేరకు 200 గ్రాముల బంగారాన్ని జరీ పోగులుగా తయారు చేసి 12 రోజుల వ్య
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్లో నీటి సమస్య తీరింది. మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి, అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కా
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలలో దారుణం జరిగింది. విద్యార్థినులు ఆలస్యంగా స్నానాలు చేస్తున్నారనే నెపంతో వారిపై పీఈటీ జ్యోత�
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన రైతు తాళ్లపల్లి సత్తయ్య (40) అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య ఎకరంతోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని, పెట్టుబడి కోసం రూ.10 లక్షల వర
వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నేతన్నలు చేపట్టిన రిలే దీక్షలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన దీక్షలను శనివారం పాలిస�
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ను 2024 సంవత్సరానికి జూకంటి జగన్నాథంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ని�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల నుంచి పైసలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీసినట్టు తెలిసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనబాట పట్టారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. నిబంధనలకు విరుద్ధంగా సిరిసిల్లలోని మానేరు వాగు, వేములవాడలోని మూలవాగుల్లో తవ్వుతున్నది. నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో నకిలీ పాస్బుక్ల గుట్టురట్టయింది. వీటిని తయారు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గురువారం మోస్తారు వాన పడ్డది. పలుచోట్ల ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కట్టు కాలువ సమీపంలో విద్యుత్ స్తంభం పై పిడుగు ప
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకుపై గులాబీ జెండా ఎగిరింది. 12 స్థానాల్లో ఎనిమిది కైవసం చేసుకుని సత్తా చాటింది. ఐదేళ్లకోసారి జరిగే పాలకవర్గ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పట్టు కోస�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుత