ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికే ‘ఠాణా దివస్' నిర్వహిస్తున్నామని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. సామాన్యులు నిర్భయంగా పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు అంద
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మనిషికి నయనం ప్రధానం కావడంతో కంటి జబ్బుల సమస్యలకు చెక్పెట్టేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించిం
అధునాతన హంగులతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం సిద్ధమైంది. కలెక్టరేట్ వెనుక సుమారు 25 ఎకరాల్లో విశాలమైన స్థలంలో 39.50 కోట్లతో భవన సముదాయ నిర్మాణ పనులు చేపట్టగా,
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హోంగార్డులు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకొన్నారు. తమతో కలిసి పనిచేసిన హోంగార్డులు పీ మల్లేశం, సంపత్ ఇటీవల మృతి చెందగా, ఆ కుటుంబాలకు ఒక రోజు వేతనం అందించి అండగా నిలిచారు. మంగళవ�
ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వైద్యాన్ని మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నది. వివిధ వ్యాధులతో బాధ
కోనరావుపేట/రాజన్న సిరిసిల్ల : జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కోనరావుపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామంలో ఆవుపై చిరుతపులి దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెం�