ఆయనో జ్యోతిష్యుడు. పూజలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతున్నా నంటూ తన దగ్గరికి వచ్చేవారిని నమ్మించాడు. వారి నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి నగదుతో ఉడాయించాడు. ఈ ఘటన రాజన్న సిరి�
కార్మికలోకం చిన్నబోయింది. ఉపాధి లేక.. ఆదుకునేవాళ్లు లేక ఐదు నెలలుగా గోసపడుతున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేతినిండా పని.. పనికి తగ్గ కూలితో రంది లేకుండా బతికిన కార్మిక లోకం, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్�
పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా టాప్ టెన్లో నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో స్థానం, కరీంనగర్ ఏడో స్థానం, పెద్దపల్లి ఎనిమిదో స్థానం సాధించగా, జగిత్యాల 11వ స్థానం దక్కించుకున్నది.
రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన కొత్వాల సాయిరాం 25 ఏండ్ల నుంచి నాణేలు, స్టాంపులు, అరుదైన వస్తువులు సేకరిస్తున్నారు. గతేడాది శ్రీరాముడి చిత్రంతో కూడిన నాణేన్ని సేకరించారు.
‘ఒకప్పుడు తెలంగాణ పల్లెలంటే పాడుబడ్డ బావులు, పాత గోడలు, చెత్త కుప్పలు, మట్టి దిబ్బ లు. తెలంగాణ వచ్చినంక పల్లె ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణ బిడ్డలు గర్వపడేలా పల్లెల అభివృద్ధి జరిగింది’ అని బీఆర్ఎస్ వ�
Leopard attack | జిల్లాలో చిరుత పులి ఓ ఆవుపై దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం గోపాలరావు పల్లెలో ఆవుపై చిరుత(Leopard attack) దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బెంద్రం బాల్ రెడ్డి తన పశు�
Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ విషాదకర సంఘటన చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
Lightning | స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకుడిని మృత్యువు పిడుగురూపంలో పొట్టనబెట్టుకున్నది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనతో రాజన్నసిరిసిల్ల కేంద్రంలో విషాదం అలుముకున్నది.
భారీ వర్షాలకు చెరువులు, వాగులు పొంగిపొర్లు తుండటంతో గ్రామాల్లో చేపల పండుగ నెల కొన్నది. వరదల్లో ఎదురెక్కి వస్తున్న చేపలను మత్స్యకారులతోపాటు స్థానికులు పట్టుకెళ్తున్నారు.
Yellareddypet | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 18 ఏండ్లుగా ఆయన చేస్తున్న సామాజిక సేవలకు జాతీయ ఖ్యాతి లభించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషన�
ముప్పై ఏండ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట డేకేర్ సెంటర్లో ప్రత్యక్షమయ్యాడు. సమాచారం అందుకున్న ఆయన అక్క తన పిల్లలు, అల్లుండ్లతో కలిసి శుక్రవారం కలుసుకొని భావోద్వేగ�
సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతాంగం అధిక లాభాలిచ్చే ఆయిల్పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నది. సర్కారు సైతం ఎకరాకు 16,800 సబ్సిడీ ఇస్తుండడంతో పంట వేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నది.