Ranganayakasagr | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వ పనులు బంద్ చేయడంతో రైతులకు ప్రస్తుత యాసంగి సీజన్ లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
KTR | కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవునిగుట్ట తండాలో రైతులను కలిశారు
KTR | మీకే కాదు ఎవరికి అన్యాయం జరిగినా కాపాడుకుంటామని.. నామీద కోపంతో సిరిసిల్ల కలెక్టర్ నిన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రైతు రాజిరెడ్డితో అ�
పాడి రైతులు కన్నెర్రజేశారు. అగ్రహారంలోని కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై భగ్గుమన్నారు. గురువారం సాయంత్రం సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పాలసేకరణ నిలిచిపోగా, �
కాంగ్రెస్ పాలనలో రైతన్నను సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి. ఓవైపు సాగునీటి కొరత.. మరోవైపు కరెంట్ వ్యథలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగరం నిదర్
Sandeep Kumar Jha | పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్య�
Farmer suicide | కాంగ్రెస్(Congress) పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ఏకైక సహకార విద్యుత్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, నివాసాలకు అడిగిన వెం టనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వెలుగులు నింపుతు�
Bee attack | తండ్రీకొడుకులపై తేనెటీగలు(Bee attack) దాడి చేయగా..దవాఖానలో చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు(Person died). కొడుకుతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన రాజన్న సిరిసిల్ల( Rajanna Siricilla) జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల�