ప్రాథమిక పాఠశాలలో 16 మంది, అంగన్వాడీలో 10 మంది (పూర్వ ప్రాథమిక పాఠశాల) విద్యార్థులు ఉండగా రెండు గదుల్లో ఒక్కొక్కరు పాఠాలు చెప్పేది. 2017లో తండాలోని అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహించిన టీచర్ బదిలీపై రాజన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ రైతుల విద్యుత్తు సమస్య తీరింది. మూడు రోజులుగా విద్యుత్తు సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆదివారం నిరసన తెలుపగా.. ‘వాన లేదు.. కరెంటు రాద�
విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడగడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అతడ బైకును వేరేదారికి మళ్లించడంతో భయపడి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో
జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఎన్రోల్ మెంట్, ఇంటర్ పరీక్షా ఫలితాలు, జూనియర్ కళాశాలలో మైనర్ రిపేర్, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పోటీ పరీక్షల శిక్షణ, ఫైర్ సేఫ్టీ, ఇతర మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై రాజ
Thangallapally Police Station | రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్ అడ్డాలుగా మారాయి. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారు.. వారు ఏదీ చెపితే.. అదే చేస్తున్నారు.
Car | సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుంచి వెంకటాపూర్ వైపు వచ్చిన స్విప్ట్ డిజైర్ కారు వేగంగా ఏకాంబరం ఇంట్లోకి దూసుకెల్లింది. టీవీ చూస్తున్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు పెట్టడంతో ఇరుగుపొరుగువారు చిన�
Liver Transplantation | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివైనగర్కు చెందిన గూడూరి రాజశేఖర్- సంజన దంపతులకు కొడుకు మనీష్ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం మనీష్ అస్వస్థతకు గురవడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి త�
KTR | కాంగ్రెస్ హయాంలో సెటిల్మెంట్లకు అడ్డాగా పోలీస్ స్టేషన్లు మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తన భూమిని కాంగ్రెస్ నేత కబ్జా చేశాడని ఫిర్యాదు చేస్తే ఉల్టా తమ పార్టీ నేత కర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు 80 అడుగుల మేర రోడ్డును విస్తరిస్తుండగా, దారి వెంట 243 మంది తమ దుకాణాలు, ఇండ్లు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే, ఇందులో పలువు
Vemulawada : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వచ్చిన ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ (పందికుంట)కు చెందిన సాదం రాజు(32) మృతి చెందాడు.
Alumni reunion | పాఠశాలలో స్నేహితులు పదో తరతగతి వరకు కలిసి ఉంటారని, వారి బంధం విడదీయలేనిదని అన్నారు. 25 సంవత్సరాల తరువాత తమతో చదివిన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు 1999-2000 సంవత్సరం పదో తరగతి పూర్వ �
child | రామచంద్రం-రవళి దంపతులకు అను(6), హిమాన్షి(4) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రామచంద్రం బతుకుదెరువు నిమిత్తం గల్స్ బాటపట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామచంద్రం చిన్న కూతురు హిమాన్షికి శుక్రవారం రాత్రి జ�