Alumni reunion | పాఠశాలలో స్నేహితులు పదో తరతగతి వరకు కలిసి ఉంటారని, వారి బంధం విడదీయలేనిదని అన్నారు. 25 సంవత్సరాల తరువాత తమతో చదివిన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు 1999-2000 సంవత్సరం పదో తరగతి పూర్వ �
child | రామచంద్రం-రవళి దంపతులకు అను(6), హిమాన్షి(4) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రామచంద్రం బతుకుదెరువు నిమిత్తం గల్స్ బాటపట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రామచంద్రం చిన్న కూతురు హిమాన్షికి శుక్రవారం రాత్రి జ�
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడేలు అధికారిక లెక్కల ప్రకారం 33 మృతిచెందగా.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదివారం నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తప్పంతా వారే చేసి ఎదుటివారిపై బురద జల్ల
Vemulawada kode | ఆదివారం నుండి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 కోడెలను చిన్నవాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
BRS Leaders Arrest | రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడం పరిపాటిగా మారిపోయింది.
KTR | బాధ పడుకుర్రి.. మహేశ్ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా అని అతని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
ధాన్యం దళారుల పాలవుతున్నది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో మధ్య వ్యాపారుల పంట పడుతున్నది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పంట కుప్పలు తెప్పలుగా పేరుకు
రాష్ట్రాన్ని పారిశ్రామికరంగంలో అగ్రగామిగా నిలపాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాల్లో వేసిన అభివృద్ధి బీజాలు ఒక్కొక్కటిగా ఫలాలు ఇస్తూనే ఉన్నాయి. వరంగల్లో ఏర్పాటు చేసిన ప్రఖ్యాత దుస్త
Rajanna siricilla BRS | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 4: హెచ్సీయు భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థుల పోలీసుల దాడి సిగ్గు చేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. లాఠీచార్జిని ఖండిస్తూ స్థానిక నేత�
EX MLA Rameshbabu | కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో కోదండ రామస్వామి ఆలయంలో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజే
Ranganayakasagr | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాల్వ పనులు బంద్ చేయడంతో రైతులకు ప్రస్తుత యాసంగి సీజన్ లో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.