Rajanna Siricilla | సిరిసిల్లలోని బీవై నగర్లో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఉదయం క్రికెట్ ఆడేందుకు ఓ ఐదుగురు యువకులు బీవై నగర్ వెళ్లగా, అక్కడ వర్షం కురిసింది. దీంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు ఐదు�
Rajanna Siricilla | రాఖీ పండుగకు తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క తెల్లారి రాఖీ కట్టి పండుగను సంతోషంగా జరుపుకోవాలకున్నది. అయితే, పొలం వద్దకు వెళ్లిన తమ్ముడు తెల్లవారేసరికి బావిలో పడి మృతిచెందడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అల�
Minister KTR | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో, మతానికి సంబంధించిన వారు కాదని.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మ గౌరవ పోరాటమని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భం
Heavy rains | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎర్కొంటున్నారు. కాగా, జిల్లాలోని వేములవాడ మూలవాగులో బుగ్గారం గ�
Rajanna Siricilla | తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని క�
KTR | రాజన్న సిరిసిల్ల : ఎవడో వచ్చి నాలుగు స్పీచ్లు కొట్టంగానే, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వగానే ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావొద్దు.. ఈ రాష్ట్రం ఎవరి వల్ల బాగు పడుతుందో ఆలోచించాలి అని ర�
KTR | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట జలాశయాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పదిహేను రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister KTR | రాజన్న సిరిసిల్ల, జూన్ 13 (నమస్తే తెలంగా ణ) : రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు రానున్నారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండలాల్లో పర్యట�
Rajanna Siricilla | వేములవాడ రూరల్ : పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు ద�
CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ
CM KCR | తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూపొందించిన టీఎస్ఐపాస్ చట్టం రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపనకు అనుమతుల మంజూరు సులభతరమ
CM KCR | సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. దేవాలయాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా తె�
CM KCR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ
CM KCR | విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్�