minister ktr | ఎన్నికలు ఏవైనా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతాయని, మునుగోడుది ప్రత్యేకమైన పరిస్థితి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన ఓ న్యూస్ చానెల్ భేటీలో పాల్గొన్నార�
Minister Gangula Kamalakar | బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ కల సాకారమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్
వేల కోట్ల కాంట్రాక్టులకు మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బీజేపీ దూతల ఆడియో మునుగోడు బీజేపీలో గత్తరలేపింది. ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సహా ఆయన అనుచరగణం ఒక్కసారిగా కుప్పకూలింది. మునుగోడులో బీజే�
MLC Kaushik reddy | కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉపఎన్నికలకు కారణమైన కోమటిరెడ్డి ప్రజలు
Srinivas goud | మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న
వేల రూపాయల కాంట్రాక్టు కోసం ఉపఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డిపై ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. డబ్బులు పంచుతూ, సారా పోయించడంపై మహిళలు మండిపడుతున్నారు.
Kancharla Bhupal reddy | స్వగ్రామానికి రోడ్డు వేసుకోనోళ్లు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారా అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందు నుంచి కోమటిరెడ్డి
Jagadish Reddy | కులం, మతం పేరుతో మంటలు పెట్టే బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు కూడా దక్కొద్దని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అభివృద్ధి వైపు ఉంటరో.. అభివృద్ధి నిరోధకుల వైపు ఉంటారో
Gangula Kamalakar | స్వార్థ రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నికతో చెక్ పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు
నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు
Minister Prashanth reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. కాంగ్రె�