నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు
Minister Prashanth reddy | మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలువబోతుందన్నారు. కాంగ్రె�
Kusukuntla prabhakar reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం
Minister Jagadish reddy | ఒక వ్యక్తి స్వార్థం కోసం మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే ఈ ఉపఎన్నిక అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే అసలు ఉపఎన్నిక ఎందుకు
Minister KTR | నవంబర్ 6వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. చౌటుప్పల్ వస్తుంటే.. యువత అడుగడుగునా
Balka Suman | మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోట ప్రజలు ఆయనను నిలదీస్తున్నారని చెప్పారు.
ఈ ఎన్నికతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మునుగోడు ఓటర్లు ఇదే తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. ప్
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి శిష్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,
జిత్తులమారి చంద్రబాబు కన్ను మళ్లీ తెలంగాణపై పడింది. స్వరాష్ట్రంలో, స్వయంపాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై విషం చిమ్మేందుకు కాచుక్కూచున్న బాబు మునుగోడు ఉప ఎన్నికను అడ్డం పెట్టుకొని అడుగుపెట్టాలని చూస్�
తంగెడుపల్లిలో జరిగిన ప్రచారంలో రాజగోపాల్రెడ్డికి స్థానిక గ్రామస్థురాలు సత్తెమ్మ చుక్కలు చూపించింది. ఆమె అడిగిన ప్రశ్నలకు కంగుతిని అసహనంతో కారెక్కి వెళ్లిపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి రాజగోపాల్రెడ్డి దగా చేశాడని ఆ పార్టీ క్యాడర్... రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్కు అమ్ముడుపోయాడని సాధారణ జనం.. అనవసరంగా ఉపఎన్నిక తెచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఇంకొందరు.. ఇలా అన�
‘మునుగోడు బిడ్డను నేను.. నన్ను ఆశీర్వదించి ఆదరించండి. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తా. నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్�
Minister Gangula Kamalaker | నాలుగేండ్లుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా రాజగోపాల్ రెడ్డి గ్రామాలకు