munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేఏ పాల్.. నోటాకు పోలైన ఓట్లతో పోటీ పడుతున్నారు. తొలి, రెండో రౌండ్లో కేఏ పాల్కు 34, 35 ఓట్లు పోల్ క�
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి. చౌటుప్పల్ మండల పరిధిలోని నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు ఆధిక్యం రాగా
munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ �
munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. మొదటి, రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 515 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల మెజార్టీ సాధించగా, రెండో రౌండ్లో బీజేపీకి 841 లీడ్ వచ్చింది. రెండో
munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది.
minister ktr | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 14 నెలల్లో మునుగోడును
minister ktr | మునుగోడు నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో బీజేపీకి బలం లేదు కాబట్టే బలగాలను మోహరిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో 16 వే�
minister ktr | నేతన్నలకు వ్యతిరేకంగా పని చేసే ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. టీ న్యూస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడు
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పరుష పదజాలంతో రెచ్చిపోతున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. టీ న్యూస్కు ఇచ్చిన ఇంట�
మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఇతరుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారనే ఆరోపణలపై నోటీసులు జారీ చేసింది.