బీజేపీని తరిమికొట్టి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ రాజు వెన్రెడ్డి చెప్పారు. శనివారం హిమాయత్నగర్లోని చాంబర్ కార్యాలయంలో రాజు వెన్రెడ�
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి బీజేపీకి సవాల్ విసిరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన ఆ రూ. 18 వేల కోట్లు నల్లగొండ
ఓటు వజ్రాయుధం.. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు.. ఓటు విలువ తెలుసుకో.. మంచి కోసం వాడుకో’ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల కమిషన్ ఇలాంటి నినాదాలతో ప్రజలను చైతన్యం చేసేది.
రాజగోపాల్రెడ్డి స్వప్రయోజనం కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని, ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి రూ.18 వేల కోట్ల కోసం రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కి
కేంద్రం రూ.18 వేల కోట్ల కాం ట్రాక్టు ఇచ్చినందుకే తాను బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓ టీవీ చర్చా వేదికలో చెప్పడంతో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శనివ�
బీజేపీ తన స్వార్థ రాజకీయం కోసం తెచ్చిపెట్టిన మునుగోడు ఉప ఎన్నికకు రణభేరి మోగింది. జాతీయ రాజకీయాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దృష్టి సారించకుండా.. రాష్ర్టానికే పరిమితం చేయాలన్న కుట్ర నేపథ్యంలో వచ్�
Gutta Sukender reddy | తెలంగాణకు బీజేపీ ప్రమాదకారిగా మారిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు. పొరపాటున ఆ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం
రాజగోపాల్రెడ్డి ప్రజలను మోసం చేసి తన స్వలాభం కోసం బీజేపీలో చేరుతున్నాడని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి విమర్శించారు. ప్రజా దీవెన సభకు మండలంలోని 16 గ్రామపంచాయతీలకు ఇన్చార్జిగా వ్యవహరిస�
కాంగ్రెస్తో మునుగుడే.. రాజగోపాల్తో రెంటికి చెడ్డ రేవడే కారెక్కడానికి బారులు తీరుతున్న విపక్ష నేతలు మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్సే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం కారుదే వానకాలం నేతలను న
మునుగోడు : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్రెడ్డికి లేదని విద్యుత్శాఖ మంత్రి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీ పం�
రాజగోపాల్ స్వార్థానికే ఉప ఎన్నిక: మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ ఒక్కటిగా ఉన్నాం.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపిస్తాం మాది ఒకటే గ్రూప్.. అది టీఆర్ఎస్ మా మధ్య మనస్ఫర్థలు అవాస్తవం.. నల్ల
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని తన ని�