సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపకల మండలాలు, గ్రామాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు.. ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి. కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి.
కొన్నిరోజులుగా ఎండవేడిమి, ఉకపోతతో ఉకిరిబికిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు.. భారత వాతావరణశాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హ
ద్రోణి ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించ�
Cyclone Remal | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖే�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం గాలివాన బీభత్సం సృష్టించింది. పొద్దంతా ఎండ దంచికొట్టినా.. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలిదుమారానికి తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులతో
ఇది వర్షకాలం. ఇది మా ప్రజలకు హర్షకాలం. మబ్బులు ఆకసంలో కమ్ముకుంటే నెమలికంటె ఎక్కువ ఆనందిస్తారు మా పల్లె జనులు. ఈ కాలం రైతులకే కాదు. దేశానికే ప్రాణం. ఉన్నవాడికీ లేనివాడికీ ఇంత కూడూ గుడ్డా పెట్టగలిగింది ఈ కాల�
మండలంలోని చింతలకుంటలో శుక్రవారం సాయంత్రం ఈదురు గా లులతో కూడిన వర్షం కురిసింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన రైతు బ్యాగరి నాగప్ప పొలంలోని తాటిచెట్టుపై పిడుగుపడింది.
Rains | అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వ్యాప్తంగా శుక్రవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rains | నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రానున్న ఐదురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కర్ణాటక అంతర్భాగం వరకు సముద్ర మట్టా�
అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు గాసినా తేమశాతం పేరుతో వడ్లు కొనుగోలు చేయడం లేదు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయి. దీంతో రైతులు దిక్కుతోచ