వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల �
Minister Thummala | తడిసిన ధాన్యాన్ని(Stained grain) మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగులో చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదురోజులపాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. కొన్నిచోట్ల ఇళ్లపై రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వైరా మండలం దాచాపురం, గన్నవరం గ్రామాల్లో
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం అకాలవర్షం కురిసింది. ఆయా వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన ఈ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. పంటలు నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన�
అకాల వర్షాలతో మరో 920 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే 2,200 ఎకరాల్లో నష్టం జరిగినట్టు నిర్ధారించామని, ఇప్పుడు రంగారెడ్డి, జన�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల శనివారం ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులతో జోరు వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు.
Summer | రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గరిష్ఠంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
Hyderabad | గత రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.