రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, జిల్లా ఉన్నతాధికారుల అలసత్వంతో భద్రకాళీ చెరువు సుందరీకరణ ప్రాజెక్టు అయోమయంలో పడింది. సరైన ప్రణాళిక లేక చెరువు పూడికతీత పనులు సగంలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. అయిత�
వరంగల్ నగరానికి ఈసారీ ముంపు ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏటా వరదలు ముంచెత్తినా బల్దియా శాశ్వత నివారణ చర్యలు చేపట్టకపోవడం ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. రెండేళ్ల క్రితం ముంపు�
ఓ వ్యక్తి వర్షం నీటిలో మునిగి మృతి చెందిన ఘటన సూరారం కాలనీలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన పద్మారావు (40) తల్లి కృష్ణవేణితో న
గతేడాది వచ్చిన వరదలను ఖమ్మం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద వందల కుటుంబాలను అతలాకుతలం చేసింది. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గడిపిన క్షణాలు కండ్ల ముందే కదలాడుత�
అకాల వర్షాలు వరి రైతు వెన్నువిరిచాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేలు, రహదారుల పక్కన రైతులు ఆరబోసిన ధాన్యం వర�
వర్షపు నీటిని ఒడిసిపట్టి పెరటి తోటలు, కూరగాయల సాగుకు ఆ నీటిని వినియోగించుకుని జీవనోపాధి పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివాసీ గిరిజనులకు సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని కాన్ఫరెన్స్ హాల్లో భార
ఏండ్లనాటి బ్రిడ్జి నిర్మాణం కల నెరవేరుతుందని.. తమ వెతలు తీరుతాయని ఆశపడ్డ ఐదు గ్రామాల ప్రజలకు నిరాశే మిగులుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరైనా పనుల పూర్తిపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది.
మీ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత లేదా..? అయితే వెంటనే ఏర్పాటు చేసుకోండి.. లేదంటే.. వచ్చే ఏడాది నుంచి నీళ్ల ట్యాంకర్ బుక్ చేసే వారిని నుంచి రెట్టింపు చార్జీలు వసూలు చేస్తామంటోంది జలమండలి.
మహబూబాబాద్ జిల్లాకు బుధవారం కేంద్ర బృందం రానున్నది. ఇటీవలి అతి భారీ వర్షాలు, వరదలతో జిల్లాలోని పలు గ్రామాలు నీట ముని గి, పంటలు కొట్టుకుపోయిన క్రమంలో నష్టాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి రెండు బృందాలు �
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43.2 అడుగులకు నీటిమట్టం చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన
గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రోడ్లు గతుకులమ యంగా మారాయి. ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి బురదమయం గా నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. దీంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు �